పిల్లల వ్యాధులు:
[1].పుట్టిన మూడు రోజులలో గాడిద పాలు త్రాగించిన శిశువులకు శ్లేష్మ దోషములు రావు.
[2].పిల్లల మెడలో ఉల్లిపాయ కట్టిన వడదెబ్బ తగలదు.
[3].నేలతాడి చూర్నమును వాము తో పూచుకోనిన దగ్గు నివ్రుతిఅగును . కఫముతో కూడిన దగ్గుకు నేఅతాది చూనమును మంచి నూనెతో కలిపి నాకించ వలెను. [4].ఎండిన సదాపాకుతో పోగావేసిన బిడ్డలా దగ్గు తగ్గును. [5].వసహో తేలిక కషాయము చేసి బిడ్డలకు అబ్యాన స్నానము చేయించిన మూర్చ పోవును.
[6].వస నో నీలతో గానీ సారాయితో గానీ నూరి శిశువుల రోమ్మునకు పట్టించిన దగ్గు శ్లేష్మము హరించును.
[7].కుప్పింతకు రసం తీసి ఒక స్పూన్ లో ఒక ఉప్పు రాయిని నూరి కలిపి త్రాగించిన పిల్లల కడుపు నొప్పి తగ్గును.
[8].20 చుక్కల ఉల్లిగడ్డ రసము మూడింతల మోతాదు తేనె , తేనెకు సమమైన నీలను కలిపి రోజుకు 3 ,4 సర్లిచిన చంటి పిల్లల కోరింత దగ్గు నివృతి యగును .మేడలో ఉల్లి గడ్డాల దండను వేయవలెను. [9].వడగట్టిన గో మూత్రము 2 తులములలో కొంచెము ఉప్పు కలిపి త్రాగించిన పిల్లలు ప్రక్కలు ఎగురవేయుట తగ్గిపోవును .
[10].శేని వారము నాడు సూర్యోదయము కాకా మునుపే ఈనిన ఆవు యొక్క పేడను తెచ్హి క్రుశించుచున్న పిల్ల వీపు ఫై మర్దన చేసి కొదిసేపటి తరువాత కడిగిన వీపు ఫై కొన్ని ముళ్ళ వలె పై కి లేవును.వీటిని తొలిగించి స్నానము చేయించవలెను.ఈ విధముగా 2 ,3 సార్లు జరిపిన పిఇల్లల యందు రోగము పోవును.
[11].అతి వస చూర్ణము ఒక చిన్నమును బియ్యపు కుగుతో కలిపి త్రాగించిన చిన్నపిల్లలా విరేచనములు తగ్గును.
[12].ఇంగువను నీలతో అరగదీసి కడుపు ఫై లేపనము చేయుచుండిన పిల్లలు పాలు కక్కుట తగ్గును.
[13].ఏలకులు గింజలు , దాల్చిన చెక్క , సమబాగాలుగా , కలిపి పొడి చేసి అందు ఒక గ్రాము యేతు పొడిని తేనె తో కలిపి తినిపించు చుండిన వాంతులు తగ్గును .
[14].పోగ్గించిన ఇంగువ , నల్ల ఉప్పు సమపాళ్ళలో కలిపి పొడిచేసి పూటకు చిన్నం చొప్పున కడిగి తినిపించుచుండిన చిన్నపిల్లలా కడుపు ఉబ్బరం తగ్గును.
[15].సునముకి , కరక్కాయ పెచులు , రేలా గుజ్జు సమపాళ్ళలో కలిపి నూరి కందుల వలె టాబ్లెట్ చేసి ఉదయం , సాయంత్రం ఒక మాత్ర ఇచ్హిన పిల్లల కడుపు ఉబ్బరం ఎటువంటి వైనను తగ్గి పోవున్ .
[16].తమలపాకులకు ఆముదము రాసి వేఛ జేసి రొమ్ము ఫై , పొట్ట పై , తల పైన ను పెట్టు చుండిన పిల్లల జలుబు తగ్గి పోవును .
[17].ఒక గురిగింజ ఏతు మైల తూతమును 3 తులముల మంచి నీటిలో కలిపి ఇచ్హిన వంతులై వాయువు హరించును.
[18].బాల పాప చిహ్నాలకు నవాసాగారము సున్నము కలిపి వాసన చూపించావలెను.
అతి మూత్రము:
[1].వేసవి కాలంలో మామిడి పిందెలు చెట్ల నుంచి రాలి పోతున్టై.వాటిని గాని లేక చెట్ల నుంచి తెంపి గాని ఎండ బెట్టి పోదిచేఎలి . బాగా చిన్న పిందెలు మాత్రము పొడి చేయుటకు వీలవుతుంది . అలా తయారుచేసిన పిందెల పిండికి 2 సార్లు పంచదార కలిపి సీసాలో బాధ్రపరుచుకుని రోజు ఉదయం పూట 2 చిన్న స్పూన్ల పోడుమును తినాలి . తినటాని వీలు పడక పోతే కప్పు నీటిలో కలిపి త్రాగా వచును.ఇలా నెల రోజులు చేసిన అతి మూత్రము తగ్గి పోతుంది.
[2].ముదురు వేప చెక్క చూర్ణము 5 gm , పంచదార 3gm , ఈ రెండు ఒక గ్లాసులో కలిపి ఒక మోతాదుగా 2పూటలా తాగుతూ వుంటే అతి మూత్రము హరించి పోతుంది.
ఆకలి:
[1].ఒక చిన్న గ్లాస్ అల్లం రసం , ఒక చిన్న గ్లాస్ నిమ్మ రసం , ఒక చిన్న గ్లాస్ పాతిక బెల్లం పొడి ఈ నాలుగింటిని సమంగా తీసుకుని ఒక పాత్రలో పోసి సన్న మంట మీద తీగ పాకం వచ్చే వరకు ఉడికించి చల్లార్చి ఒక గాజు పాత్రలో బదర పరిచి , రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక స్పూన్ పాకం సేవించిన ఆకలి పెరుగును. [2].2gm ల అల్లములో కొంచెము ఉప్పు ను ఉధయమందే తిన వలెను.
[3].5gmశొంటి చూర్నమును పావు గ్లాస్ బియ్యము కడిగిన నీలతో కలిపి పుచుకోనవలెను.
[4].పిప్పళ్ళు ,చిత్రమూలము , వాయు విదంగములు , గానుగ గింజల పప్పు , కరక్కాయ పెచులు సమపాళ్ళల్లో పొడి చేసి కలిపి దానికి 2 బాగాలు పాతిక బెల్లంపొడి ని కలిపి నూరి మిరియములంత ఉండలను చేసి పూటకొక మంచి నీటి అనుపానముతో సేవించవలెను.
[5].ఉప్పు , శొంటి సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని బోజన సమయంలో మొదటి ముద లో 5gm పొడి కలిపి తింటూ ఉంటె నాలుక , గొంతు శుబ్రమై కఫము తగ్గి , ఆకలి పెరిగి ,ఆహరం బాగా జీర్ణమై వంటపడుతుంది.
విరిగిన ఎముకలు:
[1].నల్లేరు కాడలు కుమ్ములో ఉడకబెట్టి దంచి రసం తీసి 10 - 20 gm మోతాదుగా సేవిస్తూ వుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటై.రసమును వేఛ జేసి త్రాగిన విరిగిన ఎముకలు అతుక్కోనును.
గ్యాస్ TROUBLE:
[1].వాము 50gm , మిరియాలు 50 gm , ఉప్పు 25 gm , వీటిని దోరగా వేయించి దంచి చూర్ణం చేసి ఆహారం తరువాతోక టీ స్పూన్ మోతాదుగా మంచి నీటితో వాడవలెను.
ఫిట్స్:
[1].కుంకుడు రసం గుడ్డలో వడగట్టి , ఆ రసాన్ని ఫిట్స్ , అపస్మారము వచ్చి తెలివి తప్పి పది ఉన్న రోగికి ముక్కుల్లో 2 , 3 చుక్కలు వేస్తె వెంటనే ఆ ఉపద్రవం నుండి కోలుకుంటారు , ఫిట్స్ లేనప్పుడు కూడా నలగగొట్టిన కుంకుడు ముక్కలా వాసన చూస్తూ వుంటే మూర్చ హరించి పోతుంది.
మలబధకం:
[1].దాల్చిన చెక్క కరక్కాయ బెరడు ఈ రెండు సమబాగాలుగా కలిపి కషాయం కాచి , 20 gm , మోతాదుగా సేవిస్తే సుక విరేచనం అయి మలబధకం మాయమిపోతుంది.
కుష్టు:
[1].ఆరు సంవత్సరముల వయస్సుగల వేప చెట్టును తొలిచి అందులో స్హేరు బియ్యమును అన్నముగా వండి ఆ వేడి అన్నమును ఉంచి (పోసి) అదే చెట్టు కర్రతో తోర్రను మూసి దానిపై ఆవు పేడను పూసి సంవత్సరము పిమ్మట తీసి ఆ అన్నమును ఎండించి పూటకు పావలా యేతు చొప్పున 40 రోజులు రోగికి 2 పూటలా తినిపించావలెను. [2].బ్రహ్మ దండి ఆకు రసమున వాసను మర్దించి రాసిన అన్ని రకముల కుష్టులు నివారనమగును .
[3].బావంచాలు , నువ్వులు సమబగములు కలిపి పొడి చేసి పూటకు 6gm చొప్పున మంచి నీటి అనుపనముతో 1 సంవత్సరము సేవించిన 18 రకముల కుష్టు వ్యాధులు హరించును.
[4].కరక్కాయ పెచులు , శుద నల్ల జీడి గింజలు , నువ్వులు , బెల్లము సమపాళ్ళల్లో కలిపి తొక్కి గచ కాయలంత ఉనడలను చేసి పూతకొక్కటి చొప్పున పూచుకోనిన కుష్టు వ్యాధి మొదలంట రూపుమాయును.
[5].అడ్డరస ఆకు , చేదు పొట్ల , కరక , తాడి , ఉసిరికలు , తిప్ప తీగ ఆకు చూర్ణము సమపాళ్ళల్లో కలిపి పూటకు పావు తులము , చొప్పున నెయ్యిలో కలిపి మూడు నేలలలు సేవించవలెను.
[6].ఆగాకర పువ్వుల రసమును పూయవలెను .
[7].వాయువిదంగాలు , కరక్కాయ బెరడు , సైంధవ లవణము , బావంచాలు , తెల్లవాలు , కానుగావితులు వీటిని సమబాగాలుగా తీసుకుని గోమూత్రములో మెతగా మర్దించి , శరీరానికి పట్టిస్తూ వుంటే కుష్టు వ్యాధి హరించి పోతుంది . [8].కానుగ గింజలు , కోడిశాపాల గింజలు , సమంగా కలిపి మెతగా నూరి లేపనం చేస్తూ ఉంటె క్రమంగా కుష్టు వ్యాధి హరించి పోతుంది.
[9].ఎర్రగా వుండే వేప లేత చిగురాకులుపది వరకు తీసుకుని వాటితో పాటు మూడు మిరియాలు కలిపి దంచి ఆ ముదను తింటూ ఉంటె కొన్ని మాసాలకు దారుణమైన కుష్టు రోగాలు హరించి పోతాయి .
బోదకాలు:
[1].పాతబెల్లము , మంచి పసుపు సమంగా కలిపి నూరి పూటకు 10gm, మోతాదుగా 30gm గోమూత్రములో కలుపుకుని , రెండు పూటలా తాగుతూ వుంటే క్రమంగా బోధ కాలు , కుష్టు , అతి దాహము తగ్గిపోతాయి.
[2].గససాలు , శొంటి , కరక కాయల బెరడు , ఈ మూడు ఒక్కొక్కటి ౫౦గ్మ , తేగాడ 150gm , కలిపి చూర్ణం చేసి ఆ మొతానికి సమ బాగంగా బెల్లం కలిపి దంచి నిలవ చేసికొని , రోజూ పూటకు 10gm ,మోతాదుగా సేవిస్తూ వుంటే బోధ కాళ్ళు బోధ జ్వరాలు హరిన్చిపోతై .
ఉబ్బసం :
[1].వాకుడు చెట్టు సమూలము , అడ్డరసం ఆకులు , ఉత్హరేణి చెట్టు సమూలం , పొగాకు ఈ నాలుగు పదార్దములు సమబగాములుగా గ్రహించి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి , ఆ బూడిదను నాలుగు రెట్లు మంచి నీళ్ళు పోసి 3 రోజులు నిలువ వుంచవలెను . ప్రతి రోజు కర్రతో 3 సార్లు కలుపుతూ ఉండాలి .4 వ రోజు కుండలో పైన పేర్కొన్న తేట నీటిని వంచుకుని , కళాయి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తే అది క్రమంగా గానీబవించి పాత్ర అడుగున ఉప్పు లాగా పేరుకుంటుంది దాన్ని తీసి ఒక గాజు పాత్రలో నిలవ చేసుకుని రోజు పూటకు రెండు గురిగింజలంత తూకం పొడిలో ఒక స్పూన్ తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ వుంటే , కఫము తెగి పడిపోయి ఉబ్బసం హరించి పోతుంది.
[2].వాకుడు పండ్లు , పిప్పళ్ళు , గంతుబరంగి , లవంగాలు , శొంటి వీటిని సమంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 3gm మోతాదుగా రోజు 3 పూటలా వేడి నీళ్ళల్లో కలిపి సేవిస్తూ వుంటే దగ్గు , ఉబ్బసం తగ్గుతాయి.
[3].చక్కర కేళి అరటి పండును గోమూత్రములో వేసి పిసికి రోజు ఉదయం పూట తింటూ ఉంటె దారుణమైన ఉబ్బసం కూడా తగ్గి పోతుంది.
[4].50gm బూడిద గుమ్మడి ఆకు రసములో చిటికెడు యవకశారము కలిపి తాగుతూ ఉబ్బసం తగ్గిపోతుంది .
డస్ట్ ఎలేర్జి :
[1].వాము మెతగా దంచి పలుచని గుడ్డలో మూటగట్టి , దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని , మాటిమాటికి వాసన చూస్తూ ఉంటె దుమ్ము వల్ల , తాలింపు వల్ల , ఘాటు వాసనా వాళ్ళ కలిగే ఎలేర్జి రాకుండా వుంటుంది .
[2].తులసి ఆకు నీడలో ఎండ బెట్టి పొడి చేసి , పలుచటి గుడ్డలో వాశ్రా గాలితం పట్టి నిలువ ఉంచుకో , రోజు 2 ,3 పూటలా కొంచెం పొడి ముక్కు పొడిల ముక్కుతో లోపలి పీలుస్తూ ఉండవలెను .
[3].మంచి శొంటి తేచి కొంచెం దోరగా వేయించి దంచి జల్లెడ పట్టి , ఆ పొడి ఎంత తూకం వుంటే దానికి రెట్టింపు తూకం పాత బెల్లం కలిపి దంచి ఉదయం ,సాయంత్రం ఆహరం తరువాత 10gm ముద తింటూ వుంటే ఎలేర్జి సమస్య తప్పక పోతుంది .
[4].ఆకుపత్రి అంటే బిర్యాని లో వేసే ఆకు దాన్ని తేజ్ఫక్త్ అని కూడా అంటారు.ఈ ఆకు తేచి ఎండ బెట్టి పొడి చేసి ఆ పొడితో సమానంగా ఆయుర్వేద షాప్ లో దొరికే అతిమధురం పొడి కలిపి నిలువ వుంచుకోవాలి రోజు ఉదయం పరగడపున రాత్రి నిద్రపోయే ముందు అర గ్లాస్ ఆవు పాలల్లో అర టీ స్పూన్ పొడి కల్పుకొని తాగవలెను .ఇలా చేసిన మానసిక బలం కలుగుతుంది .
ముక్కు :
[1].వాము 10gm , పాత బెల్లం 40gm తీసుకుని రెండూ కలిపి దంచి ఆ ముదను అర లిటరే నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద నిదానంగా పావు లిటరే కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడ పోసి ఉదయం సాయంత్రం తాగాలి ఇలా 2,3 రోజులు చేస్తే జలుబు , పడిశం , శ్వాస సరిగా లేకపోవటం , సైనసైటీస్ మొదలైన ముక్కుకు సంబధించిన సమస్యలు తీరటమే కాకా ఉదరం లోని గ్యాస్ తొలిగి అగ్ని దీప్తి కలిగి , జీర్ణ శక్తి పెరిగి తిన్న ఆహరం బాగా వంట బట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది .
వాయిస్ :
[1].వాము , పసుపు , వస , పిప్పళ్ళు , మిరియాలు , సైంధవ లవణం , శొంటి వీటిని సమబాగాలుగా తీసుకోవాలి . వస తప్ప మిగిలిన వాటిని దోరగా వేయించాలి .వాసను 24 గంటలు మంచి నీటిలో నన బెట్టి తీసి పొడి గుడ్డతో తుడిచి , ఎనబెట్టి దంచి పొడి చేసుకోవాలి .అన్ని పదార్ధాల చూర్నాలను కలుపుకుని నిలువ ఉంచు కోవాలి .రోజు పరగాదపున , రాత్రి నిద్ర పోయే ముందు 2 చిటికెల పొడిని ఒక చెంచ మంచి తేనె తో కలిపి తింటూ వుంటే క్రమంగా మీ గొంతు లోని కటినత్వము , బొంగురుథానము హరించి అతి మధురమైన శ్రావ్యమైన కంట ధ్వని మీ సొంతం అవుతుంది . [2].వస కొమ్ము 24 గంటలు మంచి నీటిలో నానబెట్టి తీసి గుడ్డతో తుడిచి ఎండబెట్టి , ఆ కొమ్ముతో గంధం తీసి , ఆ గంధం తేనె తో కలిపి పిల్లలకు నాకిస్తూ వుంటే , క్రమంగా నతి తగ్గి మాటలు స్పష్టంగా వసతి .
[3].బెల్లం , నెయ్యి సమంగా కలిపి 2 పూటలా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గి కాంతం బాగు పడుతుంది.
[4].బెల్లం పాకం పట్టి అందులో దోరగా వేపిన మిరియాల చూర్ణం కలిపి నిలువ ఉంచుకుని రోజు పూటకు 5gm మోతాదుగా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గుతుంది.
గనేరియా:
[1].నేల ఉసిరాకు , తిప్పసతు , నగకేసరులు , మర్రి ఊడల చిగుర్లు , చలువ మిరియాలు వీటిని సమబగాలుగా చూర్ణం చేసి రోజు 3 పూటలా పూటకు 3 gm చూర్నమును కొంచెం పంచదారలో కలిపి పుచుకుంటూ వుంటే తెల్ల సెగ 15 రోజుల్లో పోతుంది .
TRANSILS:
[1].ఎల్లి పాయల , మిరియాలు , ఉత్హరేణి ఆకు ఈ మూడు సమబాగాలుగా దంచి బటాణి గిన్జలంత తబ్లెత్స్ చేసి రోజు 3 పూటలా పూటకు ఒక టాబ్లెట్ మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే క్రమంగా త్రంసిల్స్ కరిగి పోతాయి.
నిద్ర:
[1]నిద్ర బాగా పట్టుటకు ఆయుర్వేద షాప్ లలో దొరికే అశ్వగంధ పొడి తెచుకుని , దానితో సమానమగా తాటి బెల్లం కలిపి దంచి రోజు 2 పూటలా తింటూ ఒక కప్పు పాలు తాగుతూ ఉంటె మెదడుకు శరీరానికి శక్తి కలిగి పనికి మాలిన ఆలోచనలు రాకుండా వుంటాయి.
[2].ఎర్రముధం చెట్టు వేరు 10gm మోతాదుగా తీసుకుని నలగగొట్టి పావు లిటరే నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేల మరగబెట్టి , వడపోసి తాగుతూ వుంటే సుకంగా నిద్ర పడుతుంది.
[3].ఆముదపు చెట్టు పూవులను నూరి కనతలకు పట్టు వేసి , తలపైన కూడా వేసి కట్టు కడుతూ వుంటే అతి మగతగా వుండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అగును.
[4].బూడిద గుమ్మడి కాయలోని గింజలు సేకరించి , వాటిని గానుగలో పోసి తైలము తీయించాలి .ఆ తైలాన్ని రోజు రాత్రి నిద్ర పోయేముందు 10 gm తలకి పట్టించుకున్న లేక లోనికి పుచుకున్న ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
రక్త విరేచనాలు:
[1].3gm బరువు తూగే వేప చిగుర్లు , 3gm పాతిక బెల్లం పొడి కలిపి ఒక మోతాదుగా 2 విరేచానములకు ఒక సారి తినిపిస్తూ వుంటే ఒక్క పూట లోనే రక్త విరేచనములు కట్టుకుంటాయి.
[2].మర్రి ఊడల రసం , జీలకర్ర చూర్ణము ఆవు పెరుగులో కలిపి 2 పూటలా తింటూ సేవించిన రక్త విరేచనములు తగ్గును.
చెవిలో పురుగు:
[1].నేల మీద నిద్ర పోయేటప్పుడు చిమితెల వంటి పురుగులు చెవులో దూరి బయటికి రాకుండా బాధిస్తాయి .అలాంటి స్థితిలో ఉప్పు ,వేపాకు కలిపి దంచిన రసం నలుగు చుక్కలు చెవిలో వేస్తే వెంటనే క్షణాల్లో ఆ పురుగులు చనిపోయి చెవి బాధ పోవును.
కలరా:
[1].ఉప్పు , మిరియాలు , జిల్లేడు పూవు సమ బాగాలుగా కలిపి మెతగా నూరి బటాని గిన్జలంత తబ్లెత్స్ చేసి గంటకు ఒక టాబ్లెట్ చొప్పున 5,6 త్తబ్లేట్ట్స్ వేసుకుంటే కలరా హరిన్చిపోతుంది.
[2].పావు లీటర్ మంచి నీళ్ళలో ఆముదం వేసి తాగితే కలరా వెంటనే ఆగిపోతుంది.
[3].ఒక ఔన్సు మిరియాల కషాయములో ఆవగింజంత గోరోజనమును కలిపి పుచుకోనవలెను.
[4].జిల్లేడు పువ్వులను ఎదించిన గంటకు 3 గోధుమ గింజల ఎత్హు మంచి నీళ్ళల్లో సేవించవలెను.
[5].మంచు గడ్డను తరచుగా తినుచుండిన వాంతులు కట్టును.
[6].నల్లమందు , ఇంగువ , మిరియాలు ఒక్కొక్కటి 3gm చొప్పున నూరి 20 ఉండలను చేసి రోగ తీవ్రతను బట్టి ప్రతి గంటకు 1,2 ఇవ్వాఎను.
[7].మిరపకాయలను నిప్పులపై మాడ్చి అందులో నీళ్ళు పోసి కాచి వడపోసి ఇచ్హిన దాహము తగ్గి కలరా వాంతులు కట్టును.
[8].నెయ్యిని అనుదినము తిను వారికి కలరా త్వరగా దరిచేరదు.
[9].ముద హారతి కర్పూరము ప్రతి దినము గోధుమ గింజ అంత మింగుతూ వుంటే కలరా రాదూ. వచినదని అనుమానము కలిగిన నీటిలో ముద హారతి కర్పూరము కొంచెము కలిపి త్రాగించిన నీళ్ళ విరేచనములు తగ్గి పోవును
Friday, April 24, 2009
Monday, April 13, 2009
రోగాలు మార్గము
జలుబు:
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు,తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి తగ్గుతాయి .
[2].వేపాకులు 10 gm లు ,మిరియాలు 5gm లు .ఈ రెండు కలిపి మెతగా నూరి గురి గింజ అంత టాబ్లెట్ ఆరబెట్టి , 3 పూటల 3 టాబ్లెట్ వేస్తూ వుంటే జలుబు పోతుంది.
[3].మునగాకు రసం ,మిరియాలు కలిపి నూరి తలకు పట్టీ వేస్తె జలుబు పోతుంది.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది
దగ్గు:
[1].అరటి(బనానా) పండు మధ్యలో 1gm మిరియాల చూర్ణం వుంచి ,ఆ పండు తింటూ వుంటే ఎంత కాలం నుండి వున్నా దగ్గులైన పోతాయి.
[2].అతిమధురం,దోరగా వేయించిన మిరియాలు,కచురాలు ఈ మూడింటిని సమబగాలుగా గ్రహించి దంచి చూర్ణం చేసుకుని ,రోజు అర లీటర్ మంచి నెల్లల్లో 15gm చూర్ణం కలిపి పావు లీటర్ కాషాయం మిగిలేల మరగబెట్టి వడగట్టి , చల్లార్చి పూటకు పావు లీటర్ మోతాదుగా పటికే బెల్లం పొడి కలుపుకొని తాగుతూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[3].అడ్డరసం ఆకుల కషాయము 640gm పంచదార 640gm తీసుకుని పాకము పట్టి అందులో 80gm పిప్పలి చూర్ణము 80gm పాత నెయ్యి కలిపి లేహ్య పాకముగా చేసుకుని పాత్ర దించి ,చల్లార్చిన తరువాత అందులో 640gm తేనె కలిపి నిలువ వుంచుకోవాలి.పూటకు 6gm లేహ్యం చొప్పున రెండు పూటల తింటూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది
తల నొప్పి:
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు వేస్తూ వుంటే తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి,జలుబు పోతాయి.
[2].నువ్వుల నూనె 72gm శొంటి 6 gm అతిమధురం 6gm ఈ మూడింటిని మెతగా చూర్ణం చేసి నువ్వుల నూనె లో వేసి బాగా వేగిన తరువాత దించి వదపోసుకుని నిలువ చేసుకోవాలి.ఒంటి తలనొప్పి వచ్చే సమయానికి తలకు ఈ నోనేతో మర్దన చేసిన ఎంత దారుణ మయిన తలనొప్పి అయిన పోవును.రెండు మూడు రోజుల కు ఒకసారి స్నానం చేయవలెను.స్నానం చేసిన తరువాత పగటి నిద్ర ,స్త్రీ సంపర్కం , చలువ చేయు పదార్దములు వాడరాదు.
[3].బెల్లము,శొంటి సమంగా కలిపి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే తలనొప్పి తగ్గి పోతుంది.
[4].తినే ఉప్పు,పాటికే బెల్లం ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని,రెండు పూటల 2gm పొడిని గోరువెచని నేతిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గిపోతాయి
కడుపు నొప్పి:
[1].ఒక నెలలో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రిన్చినట్లుగా కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
[2].దాల్చిన చెక్క అరకు తెచుకుని , అయిదారు చుక్కలు నీటిలో వేసి త్రాగితే కడుపు నొప్పి , అజీర్ణం ,దగ్గు , ఒగర్పు ,తగ్గుతాయి . ఇంకా ఈ అరకు ఉపయోగించడ వల్ల అతిసార విరేచనాలు, నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.
[3].వాము వాటర్ ఒకటి లేదా రెండు ఔన్సుల మోతాదుగా అవసరన్న్ని బట్టి తాగుతూ వుంటే కడుపు నొప్పి ఉబ్బరం తగ్గిపోతాయి
చర్మ రోగాలు:
[1].ఒళ్ళు దురద:
వాము 20 gm ,పసుపు 10gm, పోడించిన వెల్లి గారము 10gm .ఈ మూడు కలిపి మంచి నీటితో మెతగా నూరి దురద ఉన్న చోట మర్దన చేస్తూ వుంటే , 5 లేదా 6 రోజుల్లో ఎంత మొండి దురధలైన హరిన్చిపోతై . వంటికి లేపనం చేసిన తరువాత 2 గంటలు ఆగి స్నానం చేయాలి.వేడిచేసే పదార్ధాలు ,వంకాయ ,కోడి మాంసం , కోడి గుడ్డు పనికి రావు.
[2].తామర:
వాము 100gm , జిల్లేడు పాలు 200gm ,తీసుకుని రెంటిని కలిపి మెతగా నూరి ఉంచాలి.నువ్వుల నూనె 100gm, బాండి లో పోసి నూనె వేడెక్కిన తరువాత పైన తయారైన వాము జిల్లేడు పాల మిశ్రమాన్ని కొంచెం కొంచెం పకోడీ వలె నూనె లో అవి నల్లగా మాడి పోయే వరకు వుంచి ,ఆ నూనె ను వడ పోసి నిలువ వుంచుకోవాలి.రోజు రెండు పూటల తామర వున్నా చోట ఈ తైలాన్ని మర్దన చేస్తూ వుంటే క్రమంగా తప్పకుండ తామర రోగం పోతుంది.
[3].శీతాఫలం ఆకు ,తుమ్మకు ,తులసి ఆకు ,వేపాకు ఇవి సమ బాగాలు తీసుకుని మెతగా రుబ్బి అందులో మేక పాలు , వంట కర్పూరం కలిపి మెత్తగా పేస్తే లాగా చేసుకుని వాడితే చర్మ రోగాలు అన్ని పోతాయి.
[4].చిత్ర మలం వేరు ,జిల్లేడు చెక్క ,తన్తేపు గింజలు వీటిని సమబగాలుగా గ్రహించి 3 రోజులు మజ్జిగలో నానబెట్టి ,మెతగా నూరి తామర మీద లేపనం చేస్తే ఎంత కల నుంచి వున్నా తామర అయిన తగ్గి పోతుంది.
[5].శరీరమంత దురదగా జిలగా వున్నా వారు వేప చిగుళ్ళు పసుపు కలిపి కొంచెం మంచి నీటితో మెత్తగా నూరి ఆ పేస్తే ను వంటికి పట్టించుకుని ఎండిన తరువాత స్నానం చేస్తూ వుంటే ,చర్మం ఫై దురదలు ,ధదుర్లు పోతాయి.
[6].దురదగా వున్నవారు కలబంద గుజ్జును నీటిలో కడిగి దానిలో పసుపు కలిపి నూరి లేపనం చేసి వాడితే దురదలు పోతాయి.
[4].స్కిన్ ఎలేర్గి ఉన్నవారు అల్లం ,ధనియాలు ,జీలకర్ర ,వాము ,తులసి ,నిమ్మరసం ,తేనె కలిపి సేవించిన కొన్ని పూతలలోనే స్కిన్ ఎలర్జీ పోతుంది.
[5].పాచి పొగాకు మొల మీద లేచిన గజ్జి పైన చుట్టి పైన బుట్ట కట్టుకుంటే మొల గజ్జి హరించి పోతుంది.
[6].పత్తి వేరును ,పతి పూవులను కలిపి నూరి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి.
[7].అతి మధురం చూర్ణం పూటకు 5gm మోతాదుగా పాలలో లేక తేనె తో కలుపు కొని 2 పూటల సేవిస్తూ వుంటే ఇంగ్లీష్ మందులు అతిగా వాడటం వాళ్ళ వచ్చిన ఎలేర్జి తో వచ్చే ధదుర్లు పోతాయి.
కీళ్ళ నొప్పులు:
[1].బెల్లము ,శుది చేసిన గుగ్గిలం ,ఈ రెండు సమ బాగాలుగా కలిపి దంచి రేగి పండంత టాబ్లెట్ చేసికొని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,చీల మండల నొప్పులు తగ్గి పోతాయి.
[2].వాము ,శుద గుగ్గిలం ,మల్కంగిని గింజలు ఈ మూడు సమంగా కలిపి మెతగా దంచి ,నీటితో నూరి సెనగ గిన్జలంత టాబ్లెట్ చేసి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకుని , పూటకు 3 టాబ్లెట్ చొప్పున మంచి నీటితో వేసుకుని అమపనగా 1 కప్పు వేడి పలు తాగాలి ఇలా రెండు పూటలు చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,కాళ్ళ నొప్పులు ,నరాల నొప్పులు మొదలైన వాత సమస్యలు పోతై .
[3].వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణము కలిపి కీళ్ళ మీద మర్దన చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
[4].పొగాకు చిగురాకులు ,ఆముదపు చెట్టు చిగురాకులు ,ఉమ్మెత చిగురాకులు ,జిల్లేడు చిగురాకులు ఈ 4 సమ బాగాలుగా తీసుకుని మెతగా నూరి శనగ గిన్జలంత మాత్రలు చేసి నీడలో ఎండబెట్టి నిలువచేసుకోవాలి.ఈ టాబ్లెట్ ను 2 పూటల పూటకు 1 వేసుకుంటూ వుంటే కీళ్ళ వాతం తగ్గుతుంది.ఇది ప్రసిద్ధు లైన ఆయుర్వేద వైద్యుల చేత చేయించుకుని వారి పర్యవేక్షణలో వాడుకోవాలి.
[5].పొగాకు 120gm తీసుకుని ముక్కల కింద నలగగొట్టి ఒక లీటర్ నీటిలో వేసి 1 రోజంతా నానబెట్టాలి .తరువాత ఆ పొగాకును బాగా పిసికి గుడ్డలో వడపోసి ఆ నీరు గ్రహించాలి .ఆ నీరు ఎంత ఉంటె అంత నువ్వుల నువ్వుల నూనె మిగిలేవరకు మరగబెట్టి దించి వడపోసి ,నిలువ ఉంచుకుని రోజు 2 పూటల ఈ తైలముతో నొప్పులున్న చోట మర్దన చేసుకుంటూ ఉంటె అతి త్వరగా కీళ్ళ నొప్పులు హరిన్సిపోతై.
[6].వాము వేదనతో కూడుకోనియున్న మునగాకును దంచి నూనెలో ఉడికించి కీళ్ళ పై వేసి కట్టాలి.
[7].లేతగా ఉన్న ప్రతి ఆకును మెత్తగా దంచి ఆముదంతో గాని ,ఆవునేయ్యితో గాని ఉడికించి కీళ్ళ మీద వేసి కట్టు కడుతూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి
వాంతులు:
[1].తేనె 20gm ,దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3gm కలిపి ఒక మోతదుగా రోజుకు 3 లేక 4 లేక 5 సార్లు వ్యాధి తీవ్రత బట్టి వాడుతూ వుంటే వ్యాధులు తగిపోతై .
[2].కరక్కాయ , శొంటి పిప్పలు , మిరియాలు , ధనియాలు ,జీలకర్ర వీటిని సమబగాలుగా తీసుకుని దోరగా వేయించి రోజు 2 లేక 3 పూటలు 3 gm పొడి ఒక స్పూన్ తేనె తో కలిపి సేవిస్తూ ఉంటె వాంతులు ఆగుతాయి.
[3].బెల్లము , జీలకర్ర సమంగా కలిపి దంచి ,ఉసిరికాయంత ఉండలు చేసుకుని రోజు 4 లేక 5 సార్లు తింటూ ఉంటె వంతులు ఆగుతాయి.
విరేచనాలు:
[1].బెల్లం , ఆవాలు సమ బాగాలుగా తీసుకుని మెత్తగా నూరి ,బట్టాని గింజ లంత టాబ్లెట్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున మంచి నీళ్ళల్లో 3 పూటల వేసుకుంటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తప్పకుండ తగ్గుతాయి.
[2].వాము 10gm ,పొంగించిన ఇంగువ 3gm , తెల్ల కాచు 5gm ,వేప బంక 3gm, పాత బెల్లం 20 gm ,వీటన్నింటిని కలిపి పెరుగుతో మెతగా దంచి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి .మాత్రలు పూర్తిగా ఆరాలి .రోజు పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటల మంచి నీటితో వేసుకుంటూ వుంటే , కడుపు నొప్పితో కూడిన విరేచనాలు 2 ,3 రోజుల్లో తగ్గిపోతాయి .ఆహారంలో ఉప్పు కారం పనికిరావు.
[3].రెండు ఔన్సుల వాము వాటర్ మంచి నీటిలో కలిపి తాగితే నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[4].ఆవాలు , బెల్లం కలిపి మెత్తగా నూరి 5gm , తబ్లేట్ట్స్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల వేసుకున్న నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[5].వేపాకులు కొంచెం నీళ్ళతో మెతగా నూరి రసం పిండి గుడ్డలో వడపోసి ,10gm రసములో 5gm,పటిక బెల్లం పొడి కలిపి 2 పూటలా తాగితే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
[6].అరటి పండును పటిక బెల్లంతో అద్దుకొని తింటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి
జ్వరం:
[1].బెల్లం 20gm ,తీసుకుని దానిలో జీలకర్ర చూర్ణం గాని , వాము చూర్ణం గాని , కొంచెం దోరగా వేయించి దంచి పూటకు ఒక మోతాదుగా 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి.
[2].ఉప్పు ,మిరియ్లు , పిప్పింటకు[మూర్కొండకు] , ఈ మూడు సమంగా గ్రహించి కచపచగ నలగగొట్టి గుడ్డలో వేసి మూట గట్టి దాన్ని వాసన చూస్తూ వుంటే చలిజ్వరం రాకుండా వుంటుంది.
[3].వాము పొడి 6gm , పాత బెల్లం 20gm ,కలిపి పూటకొక మోతాదు చొప్పున దంచి 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి
చెవి:
[1].ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో కురసాని వాము తెచ్చుకుని నేలలతో మెత్తగా నూరి గుడ్డలో వడ పోసి , ఆ రసంలో కొంచెం తేనె కలిపి ఆ రసాన్ని చీము కారుతున్న చెవిలో నాలుగు చుక్కలు వేస్తూ ఉంటె అతి త్వరగా చీము కారడం తగ్గి పోతుంది .
[2].వాము 2 చిటికెలు ,తమలపాకులు 2 ,కలిపి దంచి రసం తీసే వడ పోసి నాలుగు చుక్కలు 2 పూటల వేస్తూ ఉంటె చెవి పోటు తగ్గి పోతుంది.
[3].వాము 50gm తీసుకుని శుబ్రం చేసి ఆ వామును పావు లీటర్ నీటిలో కలిపి మెతగా రసం వచేలా నూరి ,ఆ రసంలో నువ్వుల నూనె 100gm కలిపి మట్టి పాత్రలో పోసి చిన్న మంట మీద నీరు ఇరిగి పోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి ఆ నూనేనిలువ ఉంచుకుని రోజు 2 పూటలు పూటకు 4,5 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే క్రమంగా చెవుడు తగ్గిపోతుంది.
[4].వేపాకును కొంచెం నలగగొట్టి నీటిలో వేసి బాగా మరిగించి దించి, దానిని ఆవిరిని చెవులకు పట్టిస్తూ ఉంటె చెవి నొప్పి వెంటనే తగ్గి పోతుంది.
[5].పొగాకును నీటితో తడిపి రసం తీసి వెచ చేసి వడపోసి చెవుల్లో 3 ,4 చుక్కలు వేస్తూ ఉంటె చెవి వ్యాధులన్ని పోతాయి.
[6].వాకుడు వేరు ,ఆవాలు సమంగా కలిపి చూర్నంచేసి ఆ చూర్ణాన్ని నిప్పుల మీద వేసి ఆ పొగను చెవులకు పట్టిస్తే , ఆ పొగ తగలగానే చేవులోని క్రిములు జల జల కింద పడి పోతాయి .
[7].ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ చేసి దంచి రసం తీసి ,దానితో సమానంగా అల్లం రసం ,నువ్వుల నూనె , అతి మధురం ,ఉప్పు ,కలిపి తైలం మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి వడపోసి ,ఆ నూనె ను చెవిలో 5చుక్కలు వేస్తె వెంటనే చెవి పోతూ తగ్గి పోతుంది.
అల్సర్:
[1].పాత బెల్లం , అల్లం ,నువ్వులు సమంగా దంచి పూటకు ఉసిరి కాయంత ముద కొద్ది కొద్దిగ తింటూ వుంటే అల్సర్ తగ్గుతుంది.
[2].అల్లం , బెల్లం , నువ్వులు సమపాళ్ళల్లో కలిపి వాడినా అల్సర్ తగ్గుతుంది.
కన్నులు:
[1].కలబంద లో పాతిక కలిపి కళ్ళల్లో పోసిన కంటి దెబ్బలు పోవును. [2].స్పోటకము వచ్చిన అరికాళ్ళకు గోరింటాకు పెట్టిన కళ్ళకు ప్రమాదకరమైన జబ్బులు చేయవు.
[3].పేద కానుగ కాయలను నల్ల ధారమునకు గుచ్హి చిన్న పిల్లల మేడలో కట్టిన కంటి జబ్బులు నివారించును.
[4].కంటి లోని మురికి తోలిగించుటకు చింత గింజను తేనె తో గంధము తీసి పచ కర్పూరము చేర్చి కన్ను యన్దున్చావలెను.
[5].2 మాసముల ఎత్తు పటక పొడి కలిపినా నీటిని కండ్లలో వేసినచో కండ్లలోని మురికి తొలిగి కంటి గాయములు మానును.
కండ్ల కలకల నివారణకు:
[1].రోజుకు ఒక నువ్వు పోగు చొప్పున పువ్వులను వారం రోజు లు సేవించిన కండ్ల కలకలు రావు .కండ్ల కలకలు వచ్చిన తరువాత సేవించిన నిరోధముగావించును.
[2].నంది వర్ధనము పువ్వుల రసమును కళ్ళల్లో వేసిన కళ్ళ కలకల నివారణమగును.
[3].బాగుగ కాగిన నీటిలో రెండు గురి గింజ ల ఏతు లో నల్ల మందు ను వేసి ఆవిరిని కళ్ళకు పట్టించిన కళ్ళ కలకల హరించును.
[4].నందివర్ధనము ఆకు పసరును పోయవలెను.
[5].నీరుల్లిపాయ ను నూరి రసమును తీసి పోయవలెను.
[6].కనుగోటి వితులను పొడి చేసి వేడి నీటిలో అరగ తీసి కంటిలో వేయవలెను.
[7].కంటి కలకల ప్రారంబ దశలో నువ్వుల నూనె ను కంటి లో 1,2 చుక్కలను వేయవలెను .
[8].గోరువెచని పసుపు కషాయంలో పలుచటి నూలుగుడ్డ ముంచి కొద్దిగా పిండి ఆ గుడ్డను కళ్ళ పై వేస్తూ ఉంటె కళ్ళ కలకల తగ్గి పోతాయి .
[9].కలబంద మట్టలలోని గుజ్జు ను నీటితో కడిగి తెల్లని గుడ్డలో వేసి కొంచెము పాచి పాతిక పొడిని ,నల్లమంధులను చేర్చి పొట్లము కట్టి కళ్ళకు అద్దుకొనవలెను.
[10].ఉక్కు రసము ,నిమ్మకాయ బద్ధ పై వేసి తెల్ల బట్టతో మూటను కట్టి కళ్ళకు అదుముకునుచున్దవలెను
అజీర్ణం:
[1].వాము ,మిరియాలు ,ఉప్పు , సమపాళ్ళల్లో , కలిపి దోరగా వేయించి పొడి చేసి పరగడుపున 3 వేళ్ళకు వచ్చునంత సేవిన్చకాలేను.
[2].2 చింత గింజలను పెనం పై వేసి కాల్చి ఫై పొట్టు గీకి వేసి నోటిలో వేసుకుని నమిలి మింగిన అజీర్ణం పోవును.
[3].40gm ల నిమ్మరసం లో జీలకర్ర 3gm, సైంధవ లవణము 3gm, అల్లపు ముక్కలు 10 gm వేసి 3 గంటలు నానబెట్టి ప్రతి రోజు ఉదయము తినవలెను.
[4].దాల్చిన చెక్క , యాలకులు వేయించిన మిరియాలు సమపాళ్ళల్లో కలిపి పొడి చేసి పూటకు 3 gm చొప్పున బెల్లం తో కలిపి పుచుకోన వలెను.
[5].నీరుల్లిపయను ముక్కలుగా కోసి బోజన సమయంలో తినవలెను.
[6].నేతితో వండిన అన్నమును బుజించిన చక్కగా జీర్ణం అగును.
[7].నిమ్మరసంలో తినే సోడా ను 5gm లు కలిపి ఒక ఔన్సు తాగవలెను.
[8].పంచదార లేక బెల్లపు పానకమును తీసుకొనవలెను.
[9].రాత్రి రాగి పాత్రా లో ఉంచిన నీటిని ఉదయం పరిగడపున తాగవలెను.
[10].రోజు బోజనానికి ముందు 2 చిటికెలు దాల్చిన చెక్క పొడి ,2 చిటికెలు శొంటి పొడి , 4 చిటికెల యాలక గింజ ల పొడి కంచెం మంచి నీళ్ళల్లో కలిపి తాగుతూ వుంటే అజీర్ణ ,అసనం లోని తెపులు తగ్గిపోతాయి .
[11].మునగాకు రసం కొంచెం లవణం కలిపి పిల్లలకు తాగిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది.
[12].వాకుడు వేరు , అడ్డ రసం వేరు , తిప తీగ ఒక్కొక్కటి 40 gm ల చొప్పున తీసుకుని 600gm నీటిలో వేసి 75gm కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి చల్లార్చి తాగితే అజీర్ణం పులి తేనుపులు పోతాయి.
[13].ఉదయం పూట అల్లం ముక్కను నీళ్ళు కలిపి దంచి రసం తీసి నిలువ ఉంచితే పైన మంచి రసం తేరుకుంటుంది దానిని 2 స్పూన్ ల మోతాదుగా తీసుకుని దానిలో 1 స్పూన్ సైంధవ లవణం కలిపి రోజు తినాలి.
అరుచి:
[1].కాల్చిన అల్లపు ముక్కను ఉప్పు తో అది తినవలెను.
[2].ఆవాలను నూరి నాబిపైన ప్రతిరాత్రి పట్టు వేయవలెను.
[3].అల్లపు రసములో తేనె ను కలిపి నాకవలెను.
[4].కరక్కాయ కాల్చిన బెరడును నోట బెట్టుకుని రాత్రి పరున్దవలెను.
[5].బోజనమున మొదటి ముద్హలో కాల్చిన శొంటి పొడి ఉప్పు తో కలిపి తినవలెను .
బొల్లి:
[1].వెమ్పాలి చెట్టు బెరడును మెతగా నూరి వస్త్ర గాలితం పట్టి రోజులు 2 తులముల చొప్పున 15 రోజులు తినిపించి రోగికి గాలి తగలకుండా కూర్చున్దబెత్తవలెను.ఉప్పు లేని శనగ రొట్టె ఆహారంగా ఇవ్వవలెను.
[2].తుంగ ముస్థలు, దాల్చిన చెక్క , కబబు చిన్ని కషాయమును కాచి 40 రోజు లు పుచుకోనవలెను.
[3].వెలగ ,ఉసిరిక , వేప , చింత ఆకులు మరియు జీలకర్ర , వెల్లుల్లి , మిరప కాయలు , ఉప్పు , సైంధవ లవణము లను చూర్ణము చేసి కొత్త కుండ ఉంచి పూటకు 6gm , చొప్పున 60gm నెయ్యి చేర్చి అన్నముతో 40 రోజు లు సేవించవలెను.
[4].ఈశ్వర వేరు చెక్క రసమును రోజు కు 3gm పుచుకోనవలెను.
[5].ఇప్పపువ్వు 3 వేళ్ళకు వచ్హినంత తీసుకుని ఉదయం , సాయంత్రం చక్కగా నమలి తినవలెను.
[6].మినుములు నూరి రాసిన శ్వేతా కుష్టు నివారనమగును.
[7].మొదట శరీరమునకు నూనె రాసి పిమ్మట రేలా ఆకులు,కామంచి ఆకులు మజ్జిగతో నూరి నలుగు పెట్టుచున్దవలెను.
[8].వేపకాయలు , ఆకులు , పువ్వులు బాగా నూరి అర తులము పూటకు పుచుకోనుచు 4 రోజు లు సేవించవలెను.
[9].నల్ల త్రాచు కుబుసమును మసి చేసి దానితో తాడికాయ పొడి నూనె లో కలిపి పూయవలెను.
[10].రోగి పురుషుడైన స్త్రీ రురక్తమును శ్వేతా కుష్టు మచల ఫై పూయవలెను.
[11].రోగి స్త్రీ అయిన పురుషుని ఇంద్రియమును మచల ఫై పూయవలెను ఇట్లు చేసిన మచ లు శాశ్వతముగా పోవును.
[12].మంచి పసుపు కొమ్ములను బ్రహ్మ జెముడు చెట్టు మొదట్లో గుచ్హి ౩ రోజులు నానబెట్టి తరువాత ఎండ బెట్టాలి.మల్లి బ్రహ్మజెముడు మొదట్లో గుచ్హి 3 రోజులు ఉంచి తీసి ఎండా బెట్టాలి.ఇలా 7సార్లు చేసిన తరువాత ఆ పసుపు కొమ్ము ను నీటితో అరగ తీసి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ ఉంటె బొల్లి ,మేహపోడల మచలు , ఇంకా సకల చర్మ వ్యాధులు పోతాయి.
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు,తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి తగ్గుతాయి .
[2].వేపాకులు 10 gm లు ,మిరియాలు 5gm లు .ఈ రెండు కలిపి మెతగా నూరి గురి గింజ అంత టాబ్లెట్ ఆరబెట్టి , 3 పూటల 3 టాబ్లెట్ వేస్తూ వుంటే జలుబు పోతుంది.
[3].మునగాకు రసం ,మిరియాలు కలిపి నూరి తలకు పట్టీ వేస్తె జలుబు పోతుంది.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది
దగ్గు:
[1].అరటి(బనానా) పండు మధ్యలో 1gm మిరియాల చూర్ణం వుంచి ,ఆ పండు తింటూ వుంటే ఎంత కాలం నుండి వున్నా దగ్గులైన పోతాయి.
[2].అతిమధురం,దోరగా వేయించిన మిరియాలు,కచురాలు ఈ మూడింటిని సమబగాలుగా గ్రహించి దంచి చూర్ణం చేసుకుని ,రోజు అర లీటర్ మంచి నెల్లల్లో 15gm చూర్ణం కలిపి పావు లీటర్ కాషాయం మిగిలేల మరగబెట్టి వడగట్టి , చల్లార్చి పూటకు పావు లీటర్ మోతాదుగా పటికే బెల్లం పొడి కలుపుకొని తాగుతూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[3].అడ్డరసం ఆకుల కషాయము 640gm పంచదార 640gm తీసుకుని పాకము పట్టి అందులో 80gm పిప్పలి చూర్ణము 80gm పాత నెయ్యి కలిపి లేహ్య పాకముగా చేసుకుని పాత్ర దించి ,చల్లార్చిన తరువాత అందులో 640gm తేనె కలిపి నిలువ వుంచుకోవాలి.పూటకు 6gm లేహ్యం చొప్పున రెండు పూటల తింటూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది
తల నొప్పి:
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు వేస్తూ వుంటే తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి,జలుబు పోతాయి.
[2].నువ్వుల నూనె 72gm శొంటి 6 gm అతిమధురం 6gm ఈ మూడింటిని మెతగా చూర్ణం చేసి నువ్వుల నూనె లో వేసి బాగా వేగిన తరువాత దించి వదపోసుకుని నిలువ చేసుకోవాలి.ఒంటి తలనొప్పి వచ్చే సమయానికి తలకు ఈ నోనేతో మర్దన చేసిన ఎంత దారుణ మయిన తలనొప్పి అయిన పోవును.రెండు మూడు రోజుల కు ఒకసారి స్నానం చేయవలెను.స్నానం చేసిన తరువాత పగటి నిద్ర ,స్త్రీ సంపర్కం , చలువ చేయు పదార్దములు వాడరాదు.
[3].బెల్లము,శొంటి సమంగా కలిపి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే తలనొప్పి తగ్గి పోతుంది.
[4].తినే ఉప్పు,పాటికే బెల్లం ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని,రెండు పూటల 2gm పొడిని గోరువెచని నేతిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గిపోతాయి
కడుపు నొప్పి:
[1].ఒక నెలలో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రిన్చినట్లుగా కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
[2].దాల్చిన చెక్క అరకు తెచుకుని , అయిదారు చుక్కలు నీటిలో వేసి త్రాగితే కడుపు నొప్పి , అజీర్ణం ,దగ్గు , ఒగర్పు ,తగ్గుతాయి . ఇంకా ఈ అరకు ఉపయోగించడ వల్ల అతిసార విరేచనాలు, నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.
[3].వాము వాటర్ ఒకటి లేదా రెండు ఔన్సుల మోతాదుగా అవసరన్న్ని బట్టి తాగుతూ వుంటే కడుపు నొప్పి ఉబ్బరం తగ్గిపోతాయి
చర్మ రోగాలు:
[1].ఒళ్ళు దురద:
వాము 20 gm ,పసుపు 10gm, పోడించిన వెల్లి గారము 10gm .ఈ మూడు కలిపి మంచి నీటితో మెతగా నూరి దురద ఉన్న చోట మర్దన చేస్తూ వుంటే , 5 లేదా 6 రోజుల్లో ఎంత మొండి దురధలైన హరిన్చిపోతై . వంటికి లేపనం చేసిన తరువాత 2 గంటలు ఆగి స్నానం చేయాలి.వేడిచేసే పదార్ధాలు ,వంకాయ ,కోడి మాంసం , కోడి గుడ్డు పనికి రావు.
[2].తామర:
వాము 100gm , జిల్లేడు పాలు 200gm ,తీసుకుని రెంటిని కలిపి మెతగా నూరి ఉంచాలి.నువ్వుల నూనె 100gm, బాండి లో పోసి నూనె వేడెక్కిన తరువాత పైన తయారైన వాము జిల్లేడు పాల మిశ్రమాన్ని కొంచెం కొంచెం పకోడీ వలె నూనె లో అవి నల్లగా మాడి పోయే వరకు వుంచి ,ఆ నూనె ను వడ పోసి నిలువ వుంచుకోవాలి.రోజు రెండు పూటల తామర వున్నా చోట ఈ తైలాన్ని మర్దన చేస్తూ వుంటే క్రమంగా తప్పకుండ తామర రోగం పోతుంది.
[3].శీతాఫలం ఆకు ,తుమ్మకు ,తులసి ఆకు ,వేపాకు ఇవి సమ బాగాలు తీసుకుని మెతగా రుబ్బి అందులో మేక పాలు , వంట కర్పూరం కలిపి మెత్తగా పేస్తే లాగా చేసుకుని వాడితే చర్మ రోగాలు అన్ని పోతాయి.
[4].చిత్ర మలం వేరు ,జిల్లేడు చెక్క ,తన్తేపు గింజలు వీటిని సమబగాలుగా గ్రహించి 3 రోజులు మజ్జిగలో నానబెట్టి ,మెతగా నూరి తామర మీద లేపనం చేస్తే ఎంత కల నుంచి వున్నా తామర అయిన తగ్గి పోతుంది.
[5].శరీరమంత దురదగా జిలగా వున్నా వారు వేప చిగుళ్ళు పసుపు కలిపి కొంచెం మంచి నీటితో మెత్తగా నూరి ఆ పేస్తే ను వంటికి పట్టించుకుని ఎండిన తరువాత స్నానం చేస్తూ వుంటే ,చర్మం ఫై దురదలు ,ధదుర్లు పోతాయి.
[6].దురదగా వున్నవారు కలబంద గుజ్జును నీటిలో కడిగి దానిలో పసుపు కలిపి నూరి లేపనం చేసి వాడితే దురదలు పోతాయి.
[4].స్కిన్ ఎలేర్గి ఉన్నవారు అల్లం ,ధనియాలు ,జీలకర్ర ,వాము ,తులసి ,నిమ్మరసం ,తేనె కలిపి సేవించిన కొన్ని పూతలలోనే స్కిన్ ఎలర్జీ పోతుంది.
[5].పాచి పొగాకు మొల మీద లేచిన గజ్జి పైన చుట్టి పైన బుట్ట కట్టుకుంటే మొల గజ్జి హరించి పోతుంది.
[6].పత్తి వేరును ,పతి పూవులను కలిపి నూరి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి.
[7].అతి మధురం చూర్ణం పూటకు 5gm మోతాదుగా పాలలో లేక తేనె తో కలుపు కొని 2 పూటల సేవిస్తూ వుంటే ఇంగ్లీష్ మందులు అతిగా వాడటం వాళ్ళ వచ్చిన ఎలేర్జి తో వచ్చే ధదుర్లు పోతాయి.
కీళ్ళ నొప్పులు:
[1].బెల్లము ,శుది చేసిన గుగ్గిలం ,ఈ రెండు సమ బాగాలుగా కలిపి దంచి రేగి పండంత టాబ్లెట్ చేసికొని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,చీల మండల నొప్పులు తగ్గి పోతాయి.
[2].వాము ,శుద గుగ్గిలం ,మల్కంగిని గింజలు ఈ మూడు సమంగా కలిపి మెతగా దంచి ,నీటితో నూరి సెనగ గిన్జలంత టాబ్లెట్ చేసి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకుని , పూటకు 3 టాబ్లెట్ చొప్పున మంచి నీటితో వేసుకుని అమపనగా 1 కప్పు వేడి పలు తాగాలి ఇలా రెండు పూటలు చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,కాళ్ళ నొప్పులు ,నరాల నొప్పులు మొదలైన వాత సమస్యలు పోతై .
[3].వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణము కలిపి కీళ్ళ మీద మర్దన చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
[4].పొగాకు చిగురాకులు ,ఆముదపు చెట్టు చిగురాకులు ,ఉమ్మెత చిగురాకులు ,జిల్లేడు చిగురాకులు ఈ 4 సమ బాగాలుగా తీసుకుని మెతగా నూరి శనగ గిన్జలంత మాత్రలు చేసి నీడలో ఎండబెట్టి నిలువచేసుకోవాలి.ఈ టాబ్లెట్ ను 2 పూటల పూటకు 1 వేసుకుంటూ వుంటే కీళ్ళ వాతం తగ్గుతుంది.ఇది ప్రసిద్ధు లైన ఆయుర్వేద వైద్యుల చేత చేయించుకుని వారి పర్యవేక్షణలో వాడుకోవాలి.
[5].పొగాకు 120gm తీసుకుని ముక్కల కింద నలగగొట్టి ఒక లీటర్ నీటిలో వేసి 1 రోజంతా నానబెట్టాలి .తరువాత ఆ పొగాకును బాగా పిసికి గుడ్డలో వడపోసి ఆ నీరు గ్రహించాలి .ఆ నీరు ఎంత ఉంటె అంత నువ్వుల నువ్వుల నూనె మిగిలేవరకు మరగబెట్టి దించి వడపోసి ,నిలువ ఉంచుకుని రోజు 2 పూటల ఈ తైలముతో నొప్పులున్న చోట మర్దన చేసుకుంటూ ఉంటె అతి త్వరగా కీళ్ళ నొప్పులు హరిన్సిపోతై.
[6].వాము వేదనతో కూడుకోనియున్న మునగాకును దంచి నూనెలో ఉడికించి కీళ్ళ పై వేసి కట్టాలి.
[7].లేతగా ఉన్న ప్రతి ఆకును మెత్తగా దంచి ఆముదంతో గాని ,ఆవునేయ్యితో గాని ఉడికించి కీళ్ళ మీద వేసి కట్టు కడుతూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి
వాంతులు:
[1].తేనె 20gm ,దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3gm కలిపి ఒక మోతదుగా రోజుకు 3 లేక 4 లేక 5 సార్లు వ్యాధి తీవ్రత బట్టి వాడుతూ వుంటే వ్యాధులు తగిపోతై .
[2].కరక్కాయ , శొంటి పిప్పలు , మిరియాలు , ధనియాలు ,జీలకర్ర వీటిని సమబగాలుగా తీసుకుని దోరగా వేయించి రోజు 2 లేక 3 పూటలు 3 gm పొడి ఒక స్పూన్ తేనె తో కలిపి సేవిస్తూ ఉంటె వాంతులు ఆగుతాయి.
[3].బెల్లము , జీలకర్ర సమంగా కలిపి దంచి ,ఉసిరికాయంత ఉండలు చేసుకుని రోజు 4 లేక 5 సార్లు తింటూ ఉంటె వంతులు ఆగుతాయి.
విరేచనాలు:
[1].బెల్లం , ఆవాలు సమ బాగాలుగా తీసుకుని మెత్తగా నూరి ,బట్టాని గింజ లంత టాబ్లెట్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున మంచి నీళ్ళల్లో 3 పూటల వేసుకుంటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తప్పకుండ తగ్గుతాయి.
[2].వాము 10gm ,పొంగించిన ఇంగువ 3gm , తెల్ల కాచు 5gm ,వేప బంక 3gm, పాత బెల్లం 20 gm ,వీటన్నింటిని కలిపి పెరుగుతో మెతగా దంచి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి .మాత్రలు పూర్తిగా ఆరాలి .రోజు పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటల మంచి నీటితో వేసుకుంటూ వుంటే , కడుపు నొప్పితో కూడిన విరేచనాలు 2 ,3 రోజుల్లో తగ్గిపోతాయి .ఆహారంలో ఉప్పు కారం పనికిరావు.
[3].రెండు ఔన్సుల వాము వాటర్ మంచి నీటిలో కలిపి తాగితే నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[4].ఆవాలు , బెల్లం కలిపి మెత్తగా నూరి 5gm , తబ్లేట్ట్స్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల వేసుకున్న నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[5].వేపాకులు కొంచెం నీళ్ళతో మెతగా నూరి రసం పిండి గుడ్డలో వడపోసి ,10gm రసములో 5gm,పటిక బెల్లం పొడి కలిపి 2 పూటలా తాగితే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
[6].అరటి పండును పటిక బెల్లంతో అద్దుకొని తింటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి
జ్వరం:
[1].బెల్లం 20gm ,తీసుకుని దానిలో జీలకర్ర చూర్ణం గాని , వాము చూర్ణం గాని , కొంచెం దోరగా వేయించి దంచి పూటకు ఒక మోతాదుగా 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి.
[2].ఉప్పు ,మిరియ్లు , పిప్పింటకు[మూర్కొండకు] , ఈ మూడు సమంగా గ్రహించి కచపచగ నలగగొట్టి గుడ్డలో వేసి మూట గట్టి దాన్ని వాసన చూస్తూ వుంటే చలిజ్వరం రాకుండా వుంటుంది.
[3].వాము పొడి 6gm , పాత బెల్లం 20gm ,కలిపి పూటకొక మోతాదు చొప్పున దంచి 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి
చెవి:
[1].ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో కురసాని వాము తెచ్చుకుని నేలలతో మెత్తగా నూరి గుడ్డలో వడ పోసి , ఆ రసంలో కొంచెం తేనె కలిపి ఆ రసాన్ని చీము కారుతున్న చెవిలో నాలుగు చుక్కలు వేస్తూ ఉంటె అతి త్వరగా చీము కారడం తగ్గి పోతుంది .
[2].వాము 2 చిటికెలు ,తమలపాకులు 2 ,కలిపి దంచి రసం తీసే వడ పోసి నాలుగు చుక్కలు 2 పూటల వేస్తూ ఉంటె చెవి పోటు తగ్గి పోతుంది.
[3].వాము 50gm తీసుకుని శుబ్రం చేసి ఆ వామును పావు లీటర్ నీటిలో కలిపి మెతగా రసం వచేలా నూరి ,ఆ రసంలో నువ్వుల నూనె 100gm కలిపి మట్టి పాత్రలో పోసి చిన్న మంట మీద నీరు ఇరిగి పోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి ఆ నూనేనిలువ ఉంచుకుని రోజు 2 పూటలు పూటకు 4,5 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే క్రమంగా చెవుడు తగ్గిపోతుంది.
[4].వేపాకును కొంచెం నలగగొట్టి నీటిలో వేసి బాగా మరిగించి దించి, దానిని ఆవిరిని చెవులకు పట్టిస్తూ ఉంటె చెవి నొప్పి వెంటనే తగ్గి పోతుంది.
[5].పొగాకును నీటితో తడిపి రసం తీసి వెచ చేసి వడపోసి చెవుల్లో 3 ,4 చుక్కలు వేస్తూ ఉంటె చెవి వ్యాధులన్ని పోతాయి.
[6].వాకుడు వేరు ,ఆవాలు సమంగా కలిపి చూర్నంచేసి ఆ చూర్ణాన్ని నిప్పుల మీద వేసి ఆ పొగను చెవులకు పట్టిస్తే , ఆ పొగ తగలగానే చేవులోని క్రిములు జల జల కింద పడి పోతాయి .
[7].ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ చేసి దంచి రసం తీసి ,దానితో సమానంగా అల్లం రసం ,నువ్వుల నూనె , అతి మధురం ,ఉప్పు ,కలిపి తైలం మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి వడపోసి ,ఆ నూనె ను చెవిలో 5చుక్కలు వేస్తె వెంటనే చెవి పోతూ తగ్గి పోతుంది.
అల్సర్:
[1].పాత బెల్లం , అల్లం ,నువ్వులు సమంగా దంచి పూటకు ఉసిరి కాయంత ముద కొద్ది కొద్దిగ తింటూ వుంటే అల్సర్ తగ్గుతుంది.
[2].అల్లం , బెల్లం , నువ్వులు సమపాళ్ళల్లో కలిపి వాడినా అల్సర్ తగ్గుతుంది.
కన్నులు:
[1].కలబంద లో పాతిక కలిపి కళ్ళల్లో పోసిన కంటి దెబ్బలు పోవును. [2].స్పోటకము వచ్చిన అరికాళ్ళకు గోరింటాకు పెట్టిన కళ్ళకు ప్రమాదకరమైన జబ్బులు చేయవు.
[3].పేద కానుగ కాయలను నల్ల ధారమునకు గుచ్హి చిన్న పిల్లల మేడలో కట్టిన కంటి జబ్బులు నివారించును.
[4].కంటి లోని మురికి తోలిగించుటకు చింత గింజను తేనె తో గంధము తీసి పచ కర్పూరము చేర్చి కన్ను యన్దున్చావలెను.
[5].2 మాసముల ఎత్తు పటక పొడి కలిపినా నీటిని కండ్లలో వేసినచో కండ్లలోని మురికి తొలిగి కంటి గాయములు మానును.
కండ్ల కలకల నివారణకు:
[1].రోజుకు ఒక నువ్వు పోగు చొప్పున పువ్వులను వారం రోజు లు సేవించిన కండ్ల కలకలు రావు .కండ్ల కలకలు వచ్చిన తరువాత సేవించిన నిరోధముగావించును.
[2].నంది వర్ధనము పువ్వుల రసమును కళ్ళల్లో వేసిన కళ్ళ కలకల నివారణమగును.
[3].బాగుగ కాగిన నీటిలో రెండు గురి గింజ ల ఏతు లో నల్ల మందు ను వేసి ఆవిరిని కళ్ళకు పట్టించిన కళ్ళ కలకల హరించును.
[4].నందివర్ధనము ఆకు పసరును పోయవలెను.
[5].నీరుల్లిపాయ ను నూరి రసమును తీసి పోయవలెను.
[6].కనుగోటి వితులను పొడి చేసి వేడి నీటిలో అరగ తీసి కంటిలో వేయవలెను.
[7].కంటి కలకల ప్రారంబ దశలో నువ్వుల నూనె ను కంటి లో 1,2 చుక్కలను వేయవలెను .
[8].గోరువెచని పసుపు కషాయంలో పలుచటి నూలుగుడ్డ ముంచి కొద్దిగా పిండి ఆ గుడ్డను కళ్ళ పై వేస్తూ ఉంటె కళ్ళ కలకల తగ్గి పోతాయి .
[9].కలబంద మట్టలలోని గుజ్జు ను నీటితో కడిగి తెల్లని గుడ్డలో వేసి కొంచెము పాచి పాతిక పొడిని ,నల్లమంధులను చేర్చి పొట్లము కట్టి కళ్ళకు అద్దుకొనవలెను.
[10].ఉక్కు రసము ,నిమ్మకాయ బద్ధ పై వేసి తెల్ల బట్టతో మూటను కట్టి కళ్ళకు అదుముకునుచున్దవలెను
అజీర్ణం:
[1].వాము ,మిరియాలు ,ఉప్పు , సమపాళ్ళల్లో , కలిపి దోరగా వేయించి పొడి చేసి పరగడుపున 3 వేళ్ళకు వచ్చునంత సేవిన్చకాలేను.
[2].2 చింత గింజలను పెనం పై వేసి కాల్చి ఫై పొట్టు గీకి వేసి నోటిలో వేసుకుని నమిలి మింగిన అజీర్ణం పోవును.
[3].40gm ల నిమ్మరసం లో జీలకర్ర 3gm, సైంధవ లవణము 3gm, అల్లపు ముక్కలు 10 gm వేసి 3 గంటలు నానబెట్టి ప్రతి రోజు ఉదయము తినవలెను.
[4].దాల్చిన చెక్క , యాలకులు వేయించిన మిరియాలు సమపాళ్ళల్లో కలిపి పొడి చేసి పూటకు 3 gm చొప్పున బెల్లం తో కలిపి పుచుకోన వలెను.
[5].నీరుల్లిపయను ముక్కలుగా కోసి బోజన సమయంలో తినవలెను.
[6].నేతితో వండిన అన్నమును బుజించిన చక్కగా జీర్ణం అగును.
[7].నిమ్మరసంలో తినే సోడా ను 5gm లు కలిపి ఒక ఔన్సు తాగవలెను.
[8].పంచదార లేక బెల్లపు పానకమును తీసుకొనవలెను.
[9].రాత్రి రాగి పాత్రా లో ఉంచిన నీటిని ఉదయం పరిగడపున తాగవలెను.
[10].రోజు బోజనానికి ముందు 2 చిటికెలు దాల్చిన చెక్క పొడి ,2 చిటికెలు శొంటి పొడి , 4 చిటికెల యాలక గింజ ల పొడి కంచెం మంచి నీళ్ళల్లో కలిపి తాగుతూ వుంటే అజీర్ణ ,అసనం లోని తెపులు తగ్గిపోతాయి .
[11].మునగాకు రసం కొంచెం లవణం కలిపి పిల్లలకు తాగిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది.
[12].వాకుడు వేరు , అడ్డ రసం వేరు , తిప తీగ ఒక్కొక్కటి 40 gm ల చొప్పున తీసుకుని 600gm నీటిలో వేసి 75gm కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి చల్లార్చి తాగితే అజీర్ణం పులి తేనుపులు పోతాయి.
[13].ఉదయం పూట అల్లం ముక్కను నీళ్ళు కలిపి దంచి రసం తీసి నిలువ ఉంచితే పైన మంచి రసం తేరుకుంటుంది దానిని 2 స్పూన్ ల మోతాదుగా తీసుకుని దానిలో 1 స్పూన్ సైంధవ లవణం కలిపి రోజు తినాలి.
అరుచి:
[1].కాల్చిన అల్లపు ముక్కను ఉప్పు తో అది తినవలెను.
[2].ఆవాలను నూరి నాబిపైన ప్రతిరాత్రి పట్టు వేయవలెను.
[3].అల్లపు రసములో తేనె ను కలిపి నాకవలెను.
[4].కరక్కాయ కాల్చిన బెరడును నోట బెట్టుకుని రాత్రి పరున్దవలెను.
[5].బోజనమున మొదటి ముద్హలో కాల్చిన శొంటి పొడి ఉప్పు తో కలిపి తినవలెను .
బొల్లి:
[1].వెమ్పాలి చెట్టు బెరడును మెతగా నూరి వస్త్ర గాలితం పట్టి రోజులు 2 తులముల చొప్పున 15 రోజులు తినిపించి రోగికి గాలి తగలకుండా కూర్చున్దబెత్తవలెను.ఉప్పు లేని శనగ రొట్టె ఆహారంగా ఇవ్వవలెను.
[2].తుంగ ముస్థలు, దాల్చిన చెక్క , కబబు చిన్ని కషాయమును కాచి 40 రోజు లు పుచుకోనవలెను.
[3].వెలగ ,ఉసిరిక , వేప , చింత ఆకులు మరియు జీలకర్ర , వెల్లుల్లి , మిరప కాయలు , ఉప్పు , సైంధవ లవణము లను చూర్ణము చేసి కొత్త కుండ ఉంచి పూటకు 6gm , చొప్పున 60gm నెయ్యి చేర్చి అన్నముతో 40 రోజు లు సేవించవలెను.
[4].ఈశ్వర వేరు చెక్క రసమును రోజు కు 3gm పుచుకోనవలెను.
[5].ఇప్పపువ్వు 3 వేళ్ళకు వచ్హినంత తీసుకుని ఉదయం , సాయంత్రం చక్కగా నమలి తినవలెను.
[6].మినుములు నూరి రాసిన శ్వేతా కుష్టు నివారనమగును.
[7].మొదట శరీరమునకు నూనె రాసి పిమ్మట రేలా ఆకులు,కామంచి ఆకులు మజ్జిగతో నూరి నలుగు పెట్టుచున్దవలెను.
[8].వేపకాయలు , ఆకులు , పువ్వులు బాగా నూరి అర తులము పూటకు పుచుకోనుచు 4 రోజు లు సేవించవలెను.
[9].నల్ల త్రాచు కుబుసమును మసి చేసి దానితో తాడికాయ పొడి నూనె లో కలిపి పూయవలెను.
[10].రోగి పురుషుడైన స్త్రీ రురక్తమును శ్వేతా కుష్టు మచల ఫై పూయవలెను.
[11].రోగి స్త్రీ అయిన పురుషుని ఇంద్రియమును మచల ఫై పూయవలెను ఇట్లు చేసిన మచ లు శాశ్వతముగా పోవును.
[12].మంచి పసుపు కొమ్ములను బ్రహ్మ జెముడు చెట్టు మొదట్లో గుచ్హి ౩ రోజులు నానబెట్టి తరువాత ఎండ బెట్టాలి.మల్లి బ్రహ్మజెముడు మొదట్లో గుచ్హి 3 రోజులు ఉంచి తీసి ఎండా బెట్టాలి.ఇలా 7సార్లు చేసిన తరువాత ఆ పసుపు కొమ్ము ను నీటితో అరగ తీసి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ ఉంటె బొల్లి ,మేహపోడల మచలు , ఇంకా సకల చర్మ వ్యాధులు పోతాయి.
Subscribe to:
Posts (Atom)